హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.62,55,000 విలువైన CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ...
Year: 2025
జనగామ జిల్లా, పాలకుర్తి మండలం: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన ఘటన పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది....
ఔషధాలను చర్మంలోకి పంపే విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమెరికాకు చెందిన ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ తాజాగా “ఎన్-ఫిస్” (EnFuse) అనే సూది...
హైదరాబాద్: సింగరేణి సంస్థ చరిత్రలో మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 130 ఏళ్లుగా బొగ్గు తవ్వకాల్లో అనుభవం కలిగిన ఈ సంస్థ తొలిసారి...
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడలుల్లో ఒకటైన కొత్తపల్లి జంక్షన్ను అభివృద్ధి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. బుధవారం...
కొత్తపల్లి (హెచ్), కరీంనగర్: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ నిర్వహించిన ఒలంపియాడ్ పోటీలలో స్థానిక అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మరియు...
జమ్మికుంట: బుధవారం జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫంక్షన్ హాల్ నుంచి బైక్పై తిరిగి వస్తున్న వ్యక్తి ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా...
ఢిల్లీ: సిరిసిల్ల లేదా హుస్నాబాద్లో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్...
ఒలంపియాడ్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ప్రతిభకు గుర్తింపు.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మాస్టర్ మైండ్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను...
అక్రమ ఇసుక నిల్వలపై సీజ్ చర్య75 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్న అధికారులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారులో,...
