కొత్తపల్లి (హెచ్), కరీంనగర్: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ నిర్వహించిన ఒలంపియాడ్ పోటీలలో స్థానిక అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మరియు...
జమ్మికుంట: బుధవారం జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫంక్షన్ హాల్ నుంచి బైక్పై తిరిగి వస్తున్న వ్యక్తి ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రంగా...
ఢిల్లీ: సిరిసిల్ల లేదా హుస్నాబాద్లో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్...
ఒలంపియాడ్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ప్రతిభకు గుర్తింపు.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మాస్టర్ మైండ్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను...
అక్రమ ఇసుక నిల్వలపై సీజ్ చర్య75 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్న అధికారులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారులో,...
దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు: TGPSC హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలపై వస్తున్న ఆరోపణలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఖండించింది. కొందరు దురుద్దేశంతో...
వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అందువల్ల తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వావిలాల ప్రాథమిక...
సైదాపూర్ (హుజురాబాద్):డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) సైదాపూర్ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల పరిశీలకులుగా...
జమ్మికుంట, ఏప్రిల్ 15: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన...
