ఆదిలాబాద్ – కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డి ని ప్రకటించిన ఏఐసీసీ.
ముఖ్యమైన వార్తలు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో...
జమ్మికుంట పట్టణం శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఫిబ్రవరి 3 సోమవారం రోజున ఉదయం 10:00 గంటలకు వసంత పంచమి (...
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్...
న్యూ ఢిల్లీ : పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని...
మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన...
కృత్రిమ మేధ(ఏఐ) ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ,...
మేడ్చల్ – పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని క్యాంపస్ పరీక్షలు ఫెయిల్ అవుతాననే భయంతో 4వ...
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...
