
డోన్ నియోజకవర్గం స్టేట్ సీడ్ డెవలప్మెంట్ చైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గోపాలనగరం గ్రామ టీడీపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, రవి వెంకట్, రవికుమార్, నారాయణ స్వామి, రమణ తదితరులు పాల్గొన్నారు.
