ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు...
హనుమకొండ నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో దుర్ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్ (15) స్కూల్ మైదానంలో కుప్పకూలి మృతిచెందాడు....
అల్ఫోర్స్లో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు, ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని అల్ఫోర్స్...
వై శాఖపూర్ గ్రామంలో పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం పెబ్బేరు మండలం వై శాఖపురం గ్రామం...
లోయర్ మానేరు డ్యామ్ వరద గేట్లు ఈ రోజు సాయంత్రం ఎత్తనున్నారు కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో...
శ్రీకృష్ణ యాదవ సంఘం మండల అధ్యక్షుడిగా భగంవంతు యాదవ్ పెబ్బేరు : శ్రీకృష్ణయాదవ సంఘం పెబ్బేరు మండల అధ్యక్షుడిగా GV భగవంతు యాదవ్...
హుజూరాబాద్లో దొంగతనాల మిస్టరీ ఛేదనహుజూరాబాద్, సెప్టెంబర్ 06: జల్సాలు, పేకాట వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు వరుస దొంగతనాలకు పాల్పడి వృద్ధుల వద్ద...
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఏప్రిల్ 22 నుంచి నాలుగు నెలల 14...
కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటకు జాతీయ స్థాయి గుర్తింపు వ్యవసాయ సాంకేతిక అనువర్తన పరిశోధన సంస్థ (ATARI), హైదరాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2...
జమ్మికుంటలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణ – కేసు నమోదు జమ్మికుంట: పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్లో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది....
