సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు, రంగంలోకి దిగిన ఆర్మీ, నేవీ ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిరంతరంగా...
హైదరాబాద్:కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మైనారిటీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని బిజెపి మైనారిటీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్ధార్ రవీందర్ సింగ్ తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలోని ఆర్కే గార్డెన్లో జరిగిన...
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణంలో చాలా బ్యాంకుల ఏటీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగదు డ్రా...
జిందగీ9న్యూస్, హనుమకొండ:హనుమకొండలో ఓ హృదయస్పర్శమైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతికి...
డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హుసైనపురం గ్రామం కుంటకు హంద్రీనీవా ప్రాజెక్ట్ నీటిని జలవనరుల శాఖ అధికారులు శనివారం...
హుజురాబాద్: ఉద్యోగం దొరకకపోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి తండ్రి వేల్పుల సుధాకర్...
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో...
తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో భారీగా ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ హైదరాబాద్: తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో...
మాసబ్ ట్యాంక్ ఘటన – మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో విషాదం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంట్ లో హృదయవిదారక...
