నాగరం, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ( ఏప్రిల్ 21):సిసి రోడ్ పనికి సంబంధించిన రూ.11 లక్షల పెండింగ్ బిల్లులు ఆమోదించేందుకు అధికారిక అనుమతి కోసం...
ముఖ్యమైన వార్తలు
తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో పెరిగిపోతున్న అవినీతి చర్యలపై అంటి కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు బలంగా కదులుతున్నారు. తాజాగా ఏప్రిల్ 21 వ...
హైదరాబాద్: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేపట్టిన న్యాయపోరాటం విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని హైకోర్టు తేల్చి...
పెద్దపల్లి : అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నాశనమై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో...
IIT-JEE (Main) 2025 ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు అద్భుత విజయాన్ని సాధించాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు...
జమ్మికుంట, Zindagi9News ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిధులను దుర్వినియోగం చేసిన ఘోర అవినీతి స్కాం క్రమంగా వెలుగులోకి వస్తోంది....
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న JEE (main) జేఈఈ మెయిన్ 2025 (సెషన్ 2) ఫలితాలను నేషనల్...
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల...
