ముఖ్యమైన వార్తలు
మేడ్చల్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది....
హైదరాబాద్లోని ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది....
▪️ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక చర్యలు▪️ శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ, హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కరీంనగర్, 25 మార్చి...
రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (RFCL) లో ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో మొత్తం 40 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి....
హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం ఎ.రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ, ఆలయ...
ఇల్లంతకుంట : శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లంతకుంట ప్రధాన దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి....
హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. సోమవారం...
1078 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ | 307 పాయింట్లు ఎగసిన నిఫ్టీ ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ...
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ-వాల్యుయేషన్ సరిగా జరగలేదని అభ్యర్థులు తమ పిటిషన్లో...
