
ప్రణయ్ పరువు హత్య కేసులో సంచలన తీర్పు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు, అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది.
గతంలో ఈ కేసులో శ్రవణ్ కుమార్కు జీవిత ఖైదు విధించగా, ఆ శిక్షను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై తుది విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వాలని కోరగా, నిందితుడి వయసు, జైలు జీవితం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
