హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తదుపరి కార్యాచరణపై మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
రాష్ట్రీయ వార్తలు
రాష్ట్రస్థాయి ప్రశంస పత్రాన్ని అందుకున్న జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ రాష్ట్రస్థాయి ప్రశంస...
సంగారెడ్డి, అమీన్పూర్: సంఘటనలు ఒక్కోసారి అర్థం కాని మార్గంలో మలుపు తిరుగుతాయి. వివాహేతర సంబంధం కారణంగా కన్నబిడ్డలను పొట్టనబెట్టుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా...
నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ (25) ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకాష్...
కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ‘లా కాలేజీ’ (న్యాయ కళాశాల) అనుమతి ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
తెలంగాణ: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పెంపు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగింపు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...
హుజురాబాద్: పట్టణ నడిబొడ్డున ఒకే రోజు, ఒకే సమయంలో రెండు వేర్వేరు దుకాణాలలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. రెండు చోట్ల రూ. 25,000...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం 409 ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకానికి అనుసంధానంగా ఉండగా,...
కరీంనగర్ : అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ సోమవారం...
