తెలంగాణ సంప్రదాయ-పాశ్చాత్య కళల మేళవింపు మధ్య ఘన ఆరంభం హైదరాబాద్ మహానగరంలో ఆదివారం నుండి మిస్ వరల్డ్ 2025 కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది....
రాష్ట్రీయ వార్తలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకంపై ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథక లబ్ధిదారుల...
రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న అవినీతి ఘటన కలకలం రేపుతోంది. సిరిసిల్లలో పని చేస్తున్న ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేరణాత్మక చర్య — జాతీయ రక్షణ నిధికి ఒక నెల జీతం విరాళం హైదరాబాద్: ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రాణాలను...
సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా వాసి మురళీ నాయక్ దేశరక్షణలో ప్రాణత్యాగం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ నుండి జరిగిన కాల్పుల్లో...
పెబ్బేరు జనని హాస్పటల్ వైద్యం కారణమని కుటుంబసభ్యుల ఆరోపణపెబ్బేరు: పట్టణానికి చెందిన ఫిరోజ్ భార్య (50) ఇటీవల పెబ్బేరు జనని హాస్పటల్కి వైద్యం...
హైదరాబాద్, మే 8 (zindagi9news):హైదరాబాద్ నగర హయాతిని కాపాడేందుకు, వర్షాలు, వరదలు, ఆక్రమణలు, కాలుష్యానికి తావులేకుండా పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని...
పల్లె దవాఖానలకు మోక్షం ఎన్నడు?పూర్తయిన భవనాలు.. ఇంకా తలుపులు తెరుచని వైద్య కేంద్రాలు బోయినిపల్లి, ఏప్రిల్ 8 (జిందగీ9న్యూస్):ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు...
హైదరాబాద్, మే 7: దేశ భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అత్యవసర సమీక్ష...
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్,...
