
పత్తి కొనుగోలు సన్నాహాలపై కలెక్టర్ సమీక్ష
కరీంనగర్ : పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగి, 5 లక్షల 38 వేల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిన్నింగ్ మిల్లులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
