ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు మంగీలాల్ నాయక్. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు.
