డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం గోపాల్ నగరం గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా టిడిపి అభ్యర్థి అయిన డి. రామి రెడ్డి ,స్కూల్ చైర్మన్ సి. వెంకట కృష్ణ మరియు పాఠశాల ఉపాధ్యాయులు ,గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
