నారావారిపల్లెలోని నివాసం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం ల విగ్రహాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , భువనేశ్వరి మంగళవారం రోజున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ , బ్రహ్మణి , కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు. అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు. అంతకుముందు గ్రామ దేవత గంగమ్మ, నాగాలమ్మలకు పూజలు చేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు.
