
జమ్మికుంట పట్టణం ఆబాది జమ్మికుంటలో ఆదివారం బీరప్ప బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కురుమ, గొల్ల కులస్తులు డప్పు సప్పులతో బీరప్ప దేవాలయానికి బోనాలు అర్పించి నైవేద్యం సమర్పించారు. చలోజి చేతుల మీదుగా మొక్కులు తీర్చుతూ గొర్రె పొడేళ్ళను బలి ఇచ్చారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ బీరప్పను కులదైవంగా పూజించి, వర్షాలు సకాలంలో కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. మహిళలు, చిన్నారులతో కలిసి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
