
జమ్మికుంట పట్టణం కొత్తపల్లి రైల్వే గేట్ వద్ద శనివారం ఉదయం 55-60 సంవత్సరాల గుర్తుతెలియని మహిళ రైలు పట్టాలు దాటుతుండగా దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొని మృతి చెందింది. శరీరం ముక్కలై కాళ్లు పట్టాలపై, తల ఇంజిన్లో ఇరుక్కుపోయింది. ఎరుపు-మెరూన్ చీర ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు లేదు. శవాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. సమాచారం ఉంటే 9949304574 / 8712658604కు తెలియజేయాలని పోలీసులు కోరారు.
