జమ్మికుంట పట్టణంలోని మొత్తం (30) వార్డులలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు జనవరి 21 – 22 వరకు వార్డు సభలు నిర్వహించుటకు గాను తెలంగాణ కమిషనర్ పౌర సరఫరాల శాఖా ఆదేశములు జారీ చేశారు.ఇట్టి ఆదేశముల మేరకు జనవరి 21 – 22 వరకు పట్టణములోని మొత్తం (30) వార్డులకు ప్రాంతాలను ఎంపిక చేసి, వార్డు సభలు నిర్వహించుటకు గాను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశములు జారీ చేశారని జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అట్టి వివరములు ఈ ధిగువ తెలిపిన విధముగా కలవు.


🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
