భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం రోజున జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా సాధన కాలేజ్ వద్ద నుండి చండ్రుగొండ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో స్వాతి బిందు, ఎండిఓ కరుణాకర్ రెడ్డి, ఎస్ ఎంపీ ఓ తులసీరామ్, హెచ్ ఓ బాదావత్ రవి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
