డోన్: మన సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించే ఘట్టం ఇటీవల డోన్ పక్కన గల ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆ...
ఆంధ్రప్రదేశ్ వార్తలు
డోన్: డోన్ పట్టణంలోని కొండపేట శేగు టాకీస్ పరిసరాల్లో యాచిస్తూ జీవనం సాగిస్తున్న అనాధ వృద్ధుడు శివరాత్రి పర్వదినాన కన్నుమూశాడు. ఈ విషయం...
కర్నూల్ జిల్లాలో కృష్ణానది యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాయలసీమ సాగు నీటి సాధన...
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణంలో చాలా బ్యాంకుల ఏటీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగదు డ్రా...
డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హుసైనపురం గ్రామం కుంటకు హంద్రీనీవా ప్రాజెక్ట్ నీటిని జలవనరుల శాఖ అధికారులు శనివారం...
బుధవారం రోజున డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, ఊటకొండ గ్రామంలో జరిగిన కేశఖండన కార్యక్రమంలో పాల్గొన్నారు....
ముక్కా వారి పల్లి , ఫిబ్రవరి 18 :ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం లోని జాతీయ ప్రధాన...
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి జిల్లా సత్తెనపల్లి లోని పార్క్ ఏరియా 13వ వార్డులో...
నంద్యాల జిల్లా, ఫిబ్రవరి 17: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే టిడిపికి తప్పదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి...
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం “వన్ నేషన్ వన్ స్టూడెంట్ ID” నినాదంతో ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR ID) ని...
