హుజరాబాద్, ఫిబ్రవరి 1: ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ...
ముఖ్యమైన వార్తలు
ప్రైవేటు విద్యాసంస్థల విధివిధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఆకనపల్లి నరేష్. ప్రైవేట్ యాజమాన్యం స్కూల్ బస్సు ఫీజులు వసూలు...
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో ఎన్నడు లేని విధంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర అన్యాయం...
బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడం తీవ్ర అన్యాయం.. ఎన్నికలుంటేనే ప్రజలు గుర్తుకొస్తారా..? ఎన్నికలు ఉన్నాయనే బీహార్ రాష్ట్రానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం.. ఇద్దరు...
ఆదిలాబాద్ – కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డి ని ప్రకటించిన ఏఐసీసీ.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో...
జమ్మికుంట పట్టణం శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఫిబ్రవరి 3 సోమవారం రోజున ఉదయం 10:00 గంటలకు వసంత పంచమి (...
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్...
న్యూ ఢిల్లీ : పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని...
