ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన NRI విద్యార్థి సిద్ధార్థ్ వినూత్న యాప్ను ఆవిష్కరించాడు. కృత్రిమ మేధ (AI) సహాయంతో కేవలం ఏడు సెకన్లలో గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించే ‘సిర్కాడియావీ’ అనే యాప్ను అభివృద్ధి చేశాడు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తన ఆవిష్కరణను వివరించాడు. ఆ యాప్ సాంకేతికత, ఉపయోగాలను తెలుసుకున్న చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
ఆరోగ్యరంగంలో AI వినియోగానికి ఇది గొప్ప ముందడుగు కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
