భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో రేపు జరిగే వార్షిక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ కు ఆ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. భారత్ తరఫున ఆయన 664 మ్యాచులాడారు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్టు, వన్డే పరుగులు చేశారు. మాజీ ఆటగాళ్లు రవి శాస్త్రి, ఫరూఖ్ ఇంజినీరు 2023లో ఈ పురస్కారం లభించింది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
