
రిటైర్డ్ డీఎస్పీ రామస్వామి కి నివాళులు అర్పించిన ఎసై ఆవుల తిరుపతి..
వీణవంక ప్రతినిధి,నవంబర్ 7(zindagi9news ):వీణవంక మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ గడ్డం రామస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న వీణవంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి, రామస్వామి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
