
జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామం కు చెందిన వేముల సత్యనారాయణ బుధవారం రోజున పని కోసం జమ్మికుంటకు వెళ్లగా, అతని భార్య సుజాత వనభోజనాల కోసం ఇంటికి తాళం వేసి వెళ్లింది. మధ్యాహ్నం 12:30కి తిరిగి వచ్చిన సత్యనారాయణ, తాళం పగలగొట్టి ఉండగా, బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, 12 తులాల వెండి పట్టగొలుసులు, రూ.26,000 నగదు దొంగిలించబడ్డాయని గుర్తించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
