బోయినిపల్లి; ఫిబ్రవరి 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నుండి వేములవాడ వెళ్లే రహదారిలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యియి. ఆటోను వెనక నుంచి ట్రాక్టర్ ఓవర్టేక్ చేసే తరుణంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
