ఈనెల 27న జరిగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అయితే, కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఓటు హక్కు ఉన్న సిబ్బందికి కొన్ని గంటల మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో యాజమాన్యాలు ఎన్నికల అధికారుల ఆదేశాలను పాటించి పూర్తి సెలవుగా ప్రకటించాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.
ఈ సెలవు సాధారణ CL లకు సంబంధం లేకుండా అదనంగా ఇవ్వాలి. ఓటు హక్కును అడ్డుకుంటే బీజేపీ నాయకులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. “ఓటు హక్కును వినియోగించుకోవడం మీ హక్కు, అడ్డుకునే అధికారం ఎవరికి లేదు” అని స్పష్టం చేశారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
