ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDCL) చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు.డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన ఐ.టి.ఐ రాముడు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
