
పెబ్బేరు మున్సిపాలిటీ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్కు ఘన సన్మానం
వనపర్తి జిల్లా : పెబ్బేరు మున్సిపాలిటీ ఛైర్మన్గా ఎన్నికైన అక్కి శ్రీనివాస్ గౌడ్ ను పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి, గౌని రంగా రెడ్డి, దయాకర్ రెడ్డి, సాయి రెడ్డి, దాబా సత్యనారాయణ రెడ్డి, గుర్రం గడ్డా శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
